కడప జిల్లాలో బాంబు దాడి : ఇద్దరు మృతి

కడప: కడప జిల్లాలోని ముద్దనూరు ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం మధ్యాహ్నం జరిగిన బాంబు దాడి లో ఇద్దరు మృతి చెందారు. కోడిగాండ్లపల్లికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ బాంబుదాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి అతడు తప్పించుకోగా వెంకటరెడ్డి అనుచరుడు, ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న అంకాలమ్మ అనే మహిళా అటెండర్‌ మృతి చెందారు.
Category: 0 comments

No comments:

Pages